
![]()
గుడ్ న్యూస్: మనసు ప్రశాంతంగా లేనప్పుడు www.news24hourstv.com పై క్లిక్ చేసి వండర్స్, లైఫ్ స్టైల్, ఫుడ్&హెల్త్, ఆర్టికల్స్, చట్టం-న్యాయం, సినిమా పేజీలను చదివి ప్రశాంతతను ఆస్వాదించండి, సబ్ స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి…

న్యూస్ 24అవర్స్ టివి- ఫుడ్ & హెల్త్ ప్రతినిధి, 13 సెప్టెంబర్ 2026: ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశానికి ముందస్తు హెచ్చరిక అందిస్తోంది. ప్రతి రోజు భారతీయులు తాగుతుంది పాలు కాదు, విషం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తున్న వివరాలు స్పష్టంగా పేర్కొంటుంది. కల్తీని అరికట్టకపోతే 2035 సంవత్సరం నాటికి 85 శాతం మంది భారతీయులు క్యాన్సర్ బారిన పడడం ఖాయమని WHO హెచ్చరిస్తుంది.

పశు సంక్షేమ బోర్డు సభ్యుడు మోహన్ సింగ్ అహళ్లువాలియా ప్రకారం భారతదేశంలో అమ్ముడయ్యే పాలు మరియు పాల ఉత్పత్తులలో 68.7 శాతం కల్తీ చేయబడినవే. దేశంలో ప్రతి రోజు 14 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుండగా, ప్రతి రోజు వినియోగించే పాలు మాత్రం 64 కోట్ల లీటర్లు. కాబట్టి షాపుల్లో పాలు కాకుండా గేదెల వద్ద పిండే పాలను నేరుగా వెళ్ళి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. వీలుపడనివారు పాలకు బదులుగా పండ్ల రసాలు త్రాగడం అలవాటు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.












