
![]()
గమనిక: మనసు ప్రశాంతంగా లేనప్పుడు news24hourstv.com పై క్లిక్ చేసి అందులోని Wonders, Lifestyle, Food & Health, Articles పేజీలను ఓపెన్ చేసి చదవండి, ప్రశాంతతను ఆస్వాదించండి…

న్యూస్ 24అవర్స్ టివి-వరంగల్ ప్రతినిధి, 09 ఆగస్టు 2026: విన్నపం ఒక పోరాటం సూచన సంస్థ ఆధ్వర్యంలో గోపాలపురం గ్రామంలో ఆదివారం ఆషాడ మాసం సందర్భంగా విన్నపo ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి గౌడ్ ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా లీలావతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరుపుకుంటూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వంనీ ఆషాడంను గోరింటాకు ఒకరోజు గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు అట్లూరి మంజుల, పద్మ, సుష్మ, ఏపీఎం స్వరూప రాణి, అంజమ్మ, రమాదేవి, గిరిజా లక్ష్మీ, విజయ సంధ్య, నాగేంద్రమ్మ నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.












