Loading

గమనిక: మనసు ప్రశాంతంగా లేనప్పుడు news24hourstv.com పై క్లిక్ చేసి అందులోని Wonders, Lifestyle, Food & Health, Articles పేజీలను ఓపెన్ చేసి చదవండి, ప్రశాంతతను ఆస్వాదించండి…

Advertisement

న్యూస్ 24అవర్స్ టివి-కామారెడ్డి జిల్లా ప్రతినిధి, 21 జులై 2026: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల్ బ్రాహ్మణపల్లి పంచాయతీ కార్యదర్శి నరేంద్ర కుమార్ గత మూడు రోజుల కిందట గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మంగళవారం వేకువ జామున మృతి చెందినట్లు కుటుంబీకులు, బంధువులు తెలిపారు. ఇరు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

విలేకర్లు కావలెను: 9290 999 316 ను సంప్రదించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *