
ప్రకాశం జిల్లా : దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వారికి ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు ఇవ్వనుంది. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
5,940 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316