సూర్యాపేట ప్రతినిధి, న్యూస్ 24అవర్స్ టివి-17.03.2026: సూర్యాపేట నియోజకవర్గంలో ప్రతి రోజు నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సాధకబాదల్లో పాలుపంచుకుంటూ, ప్రజలు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వారికి ధైర్యాన్నిస్తూ, నేనున్నానంటూ ముందుకు సాగుతున్న ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి స్వయంగా మంగళవారం హాజరైన పలు కార్యక్రమ వివరాలు…

సూర్యాపేట బార్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని కలిసిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు.

పెన్ పహాడ్ మండలంలోని అనంతారం గ్రామంలో ఎస్సి కాలనీలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగకు హాజరైన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, పెన్ పహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మామిడి శోభా శ్రీనివాస్, ఉప సర్పంచ్ గజ్జెల శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు గజ్జెల సైదిరెడ్డి, మాజీ సర్పంచ్ జానిమియా, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్దెబోయిన శ్రీనివాస్, ముహమ్మద్ అబ్దుల్ వాజిద్ మియా, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

పెన్ పహాడ్ మండలంలోని దోసపహాడ్ గ్రామంలో మాజీ ఎంపిటిసి గద్దల నాగరాజు నివాసంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగకు హాజరైన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, పెన్ పహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్దెబోయిన శ్రీనివాస్, ముహమ్మద్ అబ్దుల్ వాజిద్ మియా తదితరులు పాల్గొన్నారు.

చివ్వేంల మండలంలోని వట్టి ఖమ్మంపహాడ్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగకు హాజరైన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేములపల్లి వాసుదేవరావు, చివ్వేంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, గ్రామ సర్పంచ్ గోగుల ఈదయ్య, మండల బీసీ సెల్ అధ్యక్షుడు యాలకపల్లి వెంకన్న, గ్రామ కాంగ్రెస్ నాయకులు వీరబోయిన సైదులు, యాలకపల్లి సైదులు, జంపాల అంజయ్య, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్దెబోయిన శ్రీనివాస్, ముహమ్మద్ అబ్దుల్ వాజిద్ మియా తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేట పట్టణంలోని మదినా మస్జీద్ దగ్గర PRTU సూర్యాపేట జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ముస్లిం మైనారిటీ ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది.bఈ కార్యక్రమంలో PRTU జిల్లా అధ్యక్షుడు తంగేళ్ళ జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరేందర్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, షేక్ జహీర్, PRTU జిల్లా, మండల భాద్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *