అమరావతి ప్రతినిధి, న్యూస్ 24అవర్స్ టివి-15.03.2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షాపులు, కమర్షియల్ సంస్థలు 24 గంటలూ వ్యాపారాలు చేసుకోవచ్చునని కార్మిక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. షాపులు, కమర్షియల్ సంస్థలకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి ఎం.వి. శేషగిరి బాబు రెండు ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *