
పంట పెట్టుబడి సాయానికి సంబంధించి కీలక ప్రకటన. ఇవాళ్టి నుంచి రైతుల రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లు రాష్ట్ర రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఒక ఎకరం వరకు వరకు సాగులో భూములకు ముందుగా ఇవ్వనున్నట్లు. ఇవాళ మొత్తం మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో చర్యలు తీసుకున్నట్లు.
5,931 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316