
ఉదయం 8 గంటలకే ప్రారంభం….
మార్చి 3 న ఉదయం 8 గంటలకు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రక్రియ రెండు రోజుల పాటు కొనసాతుందని. కౌంటింగ్ కోసం కోసం మైక్రో అబ్జర్వర్లు, సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు అప్రమత్తంగా. గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం మొత్తం 21 టేబుళ్లు, టీచర్స్ ఓట్ల కోసం 14 టేబుళ్ళు సిద్ధం చేస్తున్నట్లు. ప్రతి టేబుల్ వద్ద మైక్రో మైక్రో అబ్జర్వర్, సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారని. కౌంటింగ్ ప్రక్రియకు సుదీర్ఘ సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నందున కౌంటింగ్ సిబ్బంది 3 షిఫ్ట్ లలో విధులు నిర్వహిస్తారని.
5,923 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316