ఇల్లందు ప్రతినిధి, న్యూస్ 24అవర్స్ టివి-13.03.2026: ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలం పాత లింగాల గ్రామంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి నివాసంలో శుక్రవారం రెవిన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సూర్యాపేట నియోజకవర్గ అభివృద్ధి ని వివరిస్తూ చర్చిస్తున్న ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సర్వోత్తం రెడ్డి తో పాటు రాంరెడ్డి గోపాల్ రెడ్డి, రాంరెడ్డి చరణ్ రెడ్డి తదితరులు వున్నారు.













