సూర్యాపేట ప్రతినిధి, న్యూస్ 24అవర్స్ టివి-13.03.2026: సూర్యాపేట పట్టణంలోని కస్తూరి బజార్ లో రిటైర్డ్ ఆర్&బి సూపర్డెంట్ ఇంజనీర్ కీ.శే.దండ వెంకట జనార్దన్ రెడ్డి చిత్రపటానికి శుక్రవారం పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, కాంగ్రెస్ నాయకులు దామిడి ప్రదీప్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, చింతరెడ్డి పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *