RTI దరఖాస్తులు & అప్పీలు ఇకపై పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడనున్నాయి. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో 25 జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సూచించిన IT సదుపాయాలను అమలు చేస్తూ ఈ వ్యవస్థ ప్రారంభించారు. ఈ కొత్త వ్యవస్థ పేరు RTI Request & Appeals Management Information System (RTIMIS).
దరఖాస్తు దాఖలు చేయడానికి వెబ్ సైట్: https://rtionline.ap.gov.in
అమలులోకి వచ్చిన తేదీ: 18 ఫిబ్రవరి 2026.
ఆన్లైన్లో రిజిస్ట్రేషన్:
-ఫీజు ఆన్లైన్ చెల్లింపు,
-SMS & Email ద్వారా అప్డేట్స్,
-30 రోజుల్లో PIO సమాధానం,
-అవసరమైతే First Appeal,
-తర్వాత Second Appeal,
టైమ్లైన్: జిల్లా నోడల్ ఆఫీసర్→ 5 రోజుల్లో దరఖాస్తు ఫార్వర్డ్ చేయాలి.
-PIO → 30 రోజుల్లో సమాచారం,
-FAA → 30 రోజుల్లో నిర్ణయం,
-2nd Appeal → 90 రోజుల్లో దాఖలు.
ఇంటి దగ్గర నుంచే దరఖాస్తు → ట్రాకింగ్ → అప్పీల్ వరకు పూర్తి చేయవచ్చు.












