
Crime news: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హతమార్చిన ఐదుగురికి కోర్టు మరణ శిక్ష విధించింది. హత్యాచారం చేసేముందు, ఆ రాక్షసులు ఆ బాలిక కుటుంబానికి చెందిన మరో ఇద్దరిని కూడా హత్య చేశారు. తీర్పు వెలువరిస్తూ, అదనపు సెషన్స్ జడ్జి మమతా భోజ్వానీ ”ఈ నేరం “చాలా వికృతమైనది, హేయమైనది” అని.
5,929 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316