
కుంభమేళాలో వెంకయ్య నాయుడు పుణ్యస్నానం
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మహా కుంభమేళాలో. కుటుంబ సభ్యులతో సభ్యులతో కలిసి ఆయన ప్రయాగ్ రాజ్ సంగమంలో పుణ్యస్నానం పుణ్యస్నానం. ఇందుకు సంబంధిత ఫొటోను ఆయన ఎక్స్ లో. మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మత మత, ఆధ్యాత్మిక వేడుక. సనాతన సనాతన, వారసత్వానికి ఇదో గొప్ప ప్రతీకగా వెంకయ్య. దేశ ప్రజలందరూ ఆరోగ్యంగా, సౌభాగ్యంగా ఉండాలని గంగమ్మతల్లిని ప్రార్థించినట్లు.
5,945 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




