
న్యూస్ 24అవర్స్ టివి-స్టేట్ బ్యూరో చీఫ్, 06.05.2025: నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయం ప్రారంభంలో గల క్లాత్ హుండీని బ్లేడ్ తో కోసి డబ్బు తీస్తుండగా సీసీ కెమెరాలో చూసి పట్టుకున్న అధికారులు.
ఈ సందర్భంగా ఆత్మకూరు/శ్రీశైలం డిఎస్పీ ఆర్. రామాంజున నాయక్ న్యూస్ 24అవర్స్ టివి చానల్ తో మాట్లాడుతూ 24 గంటల్లోనే కేసు చేదించి నిందితులను అరెస్ట్ చేసి కర్నూలు జువైనల్ జైలు పంపినట్లు తెలిపారు.

మైనర్ల దగ్గర రూ. 10,150 నగదు స్వాధీనం చేసుకొని ఆలయ ఈవో ఆదేశాలతో కేసు నమోదు చేసి గోప్యంగా విచారణ చేసిట్టు డిఎస్పీ అన్నారు. గత పది రోజులగా ఇద్దరు మైనర్లు దర్శనం పేరు తో క్యూలైన్ల లో ఆలయంలోకి ప్రవేశం. ఈ నెల 1వ తేదీన దర్శనం కోసం ఆలయానికి వచ్చిన స్థానికంగా నివసించే ఇద్దరు మైనర్ బాలురు. హుండీ చోరీ కేసులో ఇద్దరు మైనర్లు, ఇద్దరు మేజర్లు మైనర్ల తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




