

న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చెరువు, 25.03.2025: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం వడ్డేపల్లి గ్రామంలో శ్రీ కృష్ణ శీతల మాత (నల్ల పోచమ్మ) దేవాలయ జాతర ఈ నెల 30, 31 మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుటకు గ్రామ ప్రజలు, దేవాలయ పూజారులు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకావాలని గ్రామ పెద్దలు ఆహ్వాన పత్రికను అందజేశారు.
5,941 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




