
రాత్రయినా ఇంటికి రాకపోవడంతో ..
ఇళ్ల నుంచి వెళ్లిన రాములు, శేఖర్ శేఖర్ రాత్రి గంటలు దాటినా దాటినా ఇంత వరకు వరకు చేరకపోవడం చేరకపోవడం, ఫోన్లో కూడా స్పందన లేకపోవడంతో సభ్యులు కంగారు. దీంతో వారి జాడ జాడ కోసం వెతుకుతూ కుమ్మరికుంట చేరుకోగా చేరుకోగా … అక్కడ కట్ట మీద ఇద్దరి దుస్తులు. అనుమానంతో చెరువులో గాలించగా రాత్రి 11 గంటల సుమారులో ఇద్దరి మృతదేహాలు. రెండు కుటుంబాల సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు. ఈ మ రకు కేసు నమోదు చేసి చేసి, మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం మహబూబాబాద్ మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై రమేష్ బాబు.
5,923 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316