
మేఘాలయ హనీమూన్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా. ప్రతిరోజూ కొత్త విషయాలు బయటకు. తాజాగా మరో కొత్త పేరు వెలుగులోకి. జితేంద్ర జితేంద్ర. ఈ కేసులో ఈ ఈ పేరు టర్న్ తీసుకునేలా చేస్తుందా. రాజా రఘువంశీ హత్య హత్య కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు. అతని భార్య సోనమ్ రఘువంశీ రఘువంశీ, ఆమె ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా, విశాల్, విశాల్, ఆకాశ్ రాజ్పుత్, ఆనంద్ కుర్మి అదుపులోకి అదుపులోకి. ఐదుగురు నిందితులను మేఘాలయకు. ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి.
5,903 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




