

న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చెరువు ప్రతినిధి, 02.06.2025: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని తెలంగాణ అమరవీరుల స్థూపం జిహెచ్ఎంసి కార్యాలయం మండల తాసిల్దార్ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేశారు.
హాజరైన ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు సీనియర్ నాయకులు కార్యకర్తలు.
5,905 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




