

న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్ ప్రతినిధి, 02.06.2025: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిధి గా హాజరైన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అమరులకు నివాళులు అర్పించి, జాతీయ జెండా ను ఆవిష్కరించారు. 345 మహిళా సంఘాలకు 54 కోట్ల రూపాయల చెక్కుల అందజేత.

ఈ కార్యక్రమంలో తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామేల్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కే. నరసింహ, అడిషనల్ కలెక్టర్ రాంబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, అధికారులు, అమరవీరుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

5,911 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




