
ఛత్తీస్ గఢ్ లోని లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం తెల్లవారు జాము నుంచి భద్రతా బలగాలకు బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు. మావోయిస్టుల మాడ్ డివిజన్ డివిజన్ కు చెందిన సీనియర్ కేడర్లు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో సమాచారంతో జిల్లాలకు చెందిన చెందిన జిల్లా రిజర్వ్ గార్డ్స్ గార్డ్స్ బృందాలు అభుజ్ ప్రాంతంలో ప్రాంతంలో గాలింపు చేపట్టగా చేపట్టగా నక్సలైట్లు వారిపై కాల్పులు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, మరిన్ని మరిన్ని తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
5,907 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




