
& nbsp; కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతీ పుష్కరాలు ఘనంగా ప్రారంభం. గురు మదనానంద స్వామిజీ తొలి స్నానాలతో పుష్కరాలను. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు దంపతులు ప్రత్యేక పూజలు. 12 రోజుల పాటు జరిగే జరిగే పుష్కరాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు. & Nbsp;
5,911 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




