
[ad_1]
ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. మే 2 వ వ తేదీన తలపెట్టిన అమరావతి ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్రం మద్దతు ఉంటుందని స్పష్టం.
[ad_2]
