

న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చెరువు ప్రతినిధి, 18.04.2025: నర్సాపూర్ పట్టణానికి చెందిన క్రీ!!శే!! దుర్గప్పగారి కమలమ్మ..వెంకట స్వామి గౌడ్ గార్ల జ్ఞాపకార్థం వారి కుమారుడు మాజీ వార్డు సభ్యులు నాగరాజ్ గౌడ్ నర్సాపూర్ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేశారు. శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరై అంబలి కేంద్రాన్ని ఎమ్మెల్యే సునితారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు సత్యం గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు భోగ శేఖర్, చిరివేల్ల ప్రసాద్ ,జ్ఞానేశ్వర్ గుప్త,విఠల్ గుప్త, శ్రవణ్ ,రమేష్,సలీం అలీ,తదితరులు పాల్గొన్నారు.
5,922 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




