
ఏపీలో మరోసారి నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం భర్తీ. రాష్ట్రంలోని 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను సీఎం చంద్రబాబు. ఈ 30 స్థానాల్లో .. 25 మంది మంది టీడీపీ నాయకులు, నలుగురు నలుగురు జనసేన, ఒక బీజేపీ నేతకు నామినేటెడ్ పదవులు. నామినేటెడ్ పదవులకు అభ్యర్థుల అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యత ఇచ్చామని ప్రభుత్వం. త్వరలోనే మిగతా మార్కెట్ మార్కెట్ కమిటీలకు నియమించనున్నారని ప్రభుత్వ వర్గాలు.
5,924 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




