
న్యూస్ 24అవర్స్ టివి-స్టేట్ బ్యూరో చీఫ్, 05.04.2025: శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణం సృష్టించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలి. ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో హత్యాకాండలను ఆపాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తే, కాల్పుల విరమణ ప్రకటిస్తామని మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధ అభయ్ పేరుతో లేఖ విడుదల.
5,949 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




