
రేపు (మంగళవారం) ఏపీలోని 52 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ. శ్రీకాకుళం జిల్లాలో 8, విజయనగరం విజయనగరం 10, పార్వతీపురంమన్యం జిల్లాలో 12, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 6, కాకినాడ జిల్లాలో 5, తూర్పుగోదావరి జిల్లాలో 6, ఏలూరు జిల్లాలో 2, ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లా మండలాల్లో వడగాల్పుల ప్రభావం ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ కూర్మనాథ్ కూర్మనాథ్ కూర్మనాథ్ కూర్మనాథ్ తెలిపారు తెలిపారు తెలిపారు. వేసవి అధిక ఉష్ణోగ్రతల ఉష్ణోగ్రతల కారణంగా వర్షాలు కురిసే అవకాశం. అకాల వర్షాలతో వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ప్రజలు అప్రమత్తంగా అప్రమత్తంగా. ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల కింద నిలబడరాదని.
5,919 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




