
ప్యాకేజీ వివరాలు….
- ఈనెల 15, 25 తేదీల్లో బస్సులు. యాత్ర ఎనిమిది రోజులు పాటు.
- హిందూపురంలో బయలుదేరే బస్సు హైదరాబాద్. అక్కడ శంషాబాద్లోని చిన్న చిన్న జీయర్ నిర్మించిన నిర్మించిన రామానుజాచార్యుల దేవాలయం, యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవస్థానం సందర్శిస్తారు. ఆ తరువాత నిజామాబాద్ నిజామాబాద్ సరస్వతీ దేవి ఆలయం (బాసర) సందర్శన.
- ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లోని ప్రయాగరాజ్. అక్కడ కుంభమేళాకు. అక్కడ అక్కడ, సరస్వతీ పుణ్యనదుల స్నానం.
- ఆ తర్వాత అయోధ్య. అక్కడ శ్రీరామ దర్శనం, సీతాదేవి సీతాదేవి ఇల్లు, జనక మహారాజ్ కోట సందర్శనం. ఆ తరువాత కాశీ (వారణాసి) చేరుకుని శ్రీ కాశీ విశ్వేశ్వరుని దర్శనం దర్శనం, కాశీ విశాలాక్షి దర్శనం గంగానది పుణ్యతీర్థ స్నానం, కలబైరవ దర్శనం.
అయోధ్యలో ఒక నైట్, కాశీలో రెండు రాత్రులు బస. అయితే అయితే, వసతి ఖర్చులు ఎవరిది వారే భరించాల్సి. ఏపీఎస్ఆర్టీసీ అందించే ఈ ఈ ప్యాకేజీలో ఒక్కొక్క టికెట్ రూ .9,000. ఆసక్తి గల వారు టిక్కెట్టు టిక్కెట్టు కావాలనుకుంటే 9440834715 (ఎవీవీ ఎవీవీ), 7382861323. యాత్రికులు ఈ అవకాశాన్ని అవకాశాన్ని సద్వినియోగం డిపో మేనేజర్ శ్రీకాంత్.
5,953 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




