
ఆసియా మిక్స్ డ్ డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత్ గ్రాండ్ గా బోణీ. చైనా లో జరుగుతున్న ఈ టోర్నీలో శుభారంభం. గోల్డ్ దిశగా తొలి అడుగు ఘనంగా. బుధవారం (ఫిబ్రవరి 12) గ్రూప్-డి మ్యాచ్ లో భారత్ భారత్ 5-0 తేడాతో మకావును చిత్తుచిత్తుగా. ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ విజయాలు.
5,948 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




