

న్యూస్ 24అవర్స్ టివి-మోతె, 09.02.2025: సూర్యాపేట జిల్లా మోతె మండలం నరసింహపురం లో ఇటీవల మరణించిన స్వర్గీయ పాల్వాయి విశ్వనాథం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మోతే బీఅర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇట్టి కార్యక్రమంలో కొండ లక్ష్మయ్య, రామారావు, సత్యం, ముంత నరేష్, గాంధీ, అనంత చారి, వెంకటేష్, కర్ణ, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
5,999 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




