
పాలీసెట్-2025 పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలోని 69 సమన్వయ కేంద్రాలను ఏర్పాటు. అలాగే పరీక్షకు 1,50,000 మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా. ఈ మేరకు విద్యా విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ జీవో నెంబర్ నెంబర్ 35 ను విడుదల. అప్లికేషన్ ఫీజు ఓసీ, బీసీ బీసీ అభ్యర్థులకు .400, ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు .100 గా. ఈ మేరకు అవసరమైన అవసరమైన చర్యలు సాంకేతిక విద్యా శాఖను. పరీక్షను ఏప్రిల్ 30 న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం 1 గంట వరకు.
5,938 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




