
Editor:NAINI SREENIVASA RAO || Andhra Pradesh - Telangana ||
Date: 16-02-2026 ||
Time: 02:00 AM
పద్మ అవార్డులు : దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, బాలకృష్ణకు పద్మ భూషణ్-పద్మ అవార్డులు పొందిన తెలుగు వాళ్లు వీరే
– News 24
[ad_1]
పద్మ అవార్డులు : తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ , మందకృష్ణ మాదిగకు పద్మ శ్రీ, దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ పురష్కారాలు వచ్చాయి.
[ad_2]
Developed by News 24