
వ్యూహాత్మక ఎత్తుగడలు..
వైసీపీకి చెందిన ఎంపీలు రాజీనామా చేయడం వెనుక వ్యూహాత్మక ఎత్తుగడలనే అనుమానాలు కూడా ఉన్నాయి. రాజ్యసభలో బీజేపీకి ఎంపీల అవసరం ఉంది. కీలక బిల్లుల్ని నెగ్గించుకోవడానికి ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ వైసిపి సభ్యులు రాజీనామా చేస్తే ఏర్పడే ఖాళీలను బిజెపి దక్కించుకోవచ్చు. సంఖ్యాబలం నేపథ్యంలో టీడీపీ- బీజేపీ కూటమికి అవి దక్కుతాయి. సాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డితో పాటు మరో ఎంపీ కూడా రాజీనామా చేస్తారని ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
5,966 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316



