
‘ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించి అర్హులందరికీ మీకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. గ్రామసభల్లో ఇండ్లు, రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున అప్లికేషన్లు వస్తున్నాయి. ఈ అప్లికేషన్లను క్రోడికరించి, లబ్దిదారులను గుర్తిస్తారు. ఇచ్చిన మాట ప్రకారం జనవరి 26న రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు పథకాలు అమలు చేస్తున్నాం. మండలానికి ఒక గ్రామాన్ని శాచ్యురేషన్ మోడ్గా తీసుకుని ఈ నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నాం. అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకూ ఈ పథకాలను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ మొత్తం మార్చి కల్లా పూర్తవుతుంది’ అని అన్నారు.
5,952 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




