
ఆకాశంలో మహాద్భుతం! ఈ రోజు నుంచే ‘ప్లానెట్ పరేడ్ 2025’.. ఆకాశంలో కనువిందు చేయనుంది. వీనస్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ వంటి ఆరు గ్రహాలు ఒకే చోట చేరనున్నాయి. ఫిబ్రవరి చివరి వరకు ఈ గ్రహాలు ఇలాగే ఉంటాయి. అంతేకాదు, ఫిబ్రవరి చివరిలో మెర్క్యూరీ కూడా ఈ గ్రహాల సరసన చేరుతుంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 12 వరకు బుధుడు ఏడు గ్రహాల విశ్వ ప్రదర్శనను పూర్తి చేస్తుంది.
5,951 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




