
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పై రాష్ట్ర తాజా శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పదే పదే తోపులాట జరగటం, పూర్తిగా లేకపోవటంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
5,963 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




