
1.కేంద్ర బృందం ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, జిల్లాకు చేరుకున్నారు గరీబ్పేటకు. మ్యాప్ వివరాలతో పాటు చుట్టుపక్కల సుజాతనగర్, చుంచుపల్లి, కొత్తగూడెం మండలాల పరిధిలోని ప్రదేశాలను పరిశీలించారు. సమీపంలో ఉన్న వాగులు, కుంటలు, అడవి, భూ స్వభావం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
5,968 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316



