
ఖేల్ రత్న అవార్డు: ఖేల్ రత్న అవార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెరదించింది. ఈసారి షార్ట్ లిస్ట్ అయిన వాళ్లలో పారిస్ ఒలింపిక్స్ మెడలిస్ట్ మను బ్యాకర్ పేరు లేదన్న వార్తల నేపథ్యంలో వివాదం రేగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మను బాకర్తోపాటు యాంగెస్ట్ చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు, ఇండియన్ హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ లకు కేంద్రం అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందజేయనున్నారు.
5,948 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




