
హయాథ్నగర్ వద్ద రహదారి ప్రమాదం: హయత్ నగర్ శివారులోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం. రోడ్డు దాటే క్రమంలో క్రమంలో బస్సు ఢీకొట్టిన ఘటనలో అడిషనల్ డీసీపీ నందిశ్వర బాబ్జీ మృతి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు.
5,923 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316