
సెకండాఫ్లో హర్యానా దూకుడు
ఈ పీకేఎల్ ఫైనల్ పోరు తొలి అర్ధ భాగం హోరాహోరీగా సాగింది. హర్యానా, పాట్నా పోటాపోటీగా పాయింట్లు సాధించాయి. దీంతో పోరు రసవత్తరంగా సాగింది. తొలి అర్ధ భాగం ముగిసేసరికి హర్యానా 15, పట్నా 12 పాయింట్లు సాధించాయి. ఇరు జట్ల మధ్య మూడో పాయింట్ల తేడా ఉంది. అయితే, ఫైనల్ సెకండాఫ్లో హర్యానా దూకుడు ప్రదర్శించారు. ఆ జట్టును పూర్తి అటాకింగ్ మోడ్లో ఆడారు. దీనితో ఆ హర్యానా వరుసగా పాయింట్లు. పాయింట్ల మధ్య అంతరం పెరుగుతూ పోయింది. చివరికి 32-23 తేడాతో ఏకపక్షంగా గెలిచింది హర్యానా. 9 పాయింట్ల తేడాతో తుదిపోరులో గెలిచి.. తన ఫస్ట్ పీకేఎల్ టైటిల్ పట్టేసింది.
5,930 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316