
సైఫ్ జరుగుతోంది అలీఖాన్పై కత్తితో దాడి ఘటనపై విచారణ. మరోవైపు సైఫ్ అలీఖాన్ కుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సైఫ్ అలీ ఖాన్, షర్మిల ఠాగూర్తోపాటు వారి కుటుంబ ఆస్తులు భోపాల్లోని కోహెఫిజా నుండి చిక్లోడ్ వరకు విస్తరించి ఉన్నాయి. పటౌడీ కుటుంబానికి చెందిన 100 ఎకరాల భూమిలో దాదాపు లక్షన్నర మంది ఉన్నారు.
5,934 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316