
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(అల్లు అర్జున్)వన్ మాన్ పుష్ప షో 2(పుష్ప 2)సృష్టించిన ప్రభంజనం అందరికి తెలిసిందే.ఇటీవలే యా రోజులభై వేడుకల్ని కూడా జరుపుకున్న ఈ మూవీ,అల్లుఅర్జున్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా గాక తెలుగు సినిమా పరిశ్రమలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచిపోయింది. హీరోలకి సాధ్యం కాని రీతిలో రికార్డు కలెక్షన్స్ నమోదు చేసి 2000 కోట్ల క్లబ్ లోకి చేరడానికి చేరువలో ఉంది.సంక్రాంతి నుంచి కొన్ని ఎక్స్ట్రా సీన్స్ ని కూడా యాడ్ చేసారు.
ఇక ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్(దేవిశ్రీ ప్రసాద్)సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే.రీసెంట్ గా దేవి ఒక ఆంగ్ల ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో ఆయన మాట్లాడుతు పుష్ప 3 లో ఉండే ఐటెం సాంగ్ లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janvi kapoor)చేస్తే బాగుంటుంది. ఆమె అద్భుతమైన డాన్సర్.శ్రీదేవి(శ్రీదేవి)లో ఉన్న గ్రేస్ ఆమెలో ఉంది.జాన్వీ అయితే ఆ పాటకు సరైన ఎంపిక.ఐటెం సాంగ్స్ హిట్ అవ్వడానికి డాన్స్ కూడా ప్రధాన కారణం.
పుష్ప 2 లో ఐటెం సాంగ్ కి శ్రీలీల(Sreeleela)పేరుని నేనే సూచించాను.శ్రీలీల అంటే కాదు పూజాహెగ్డే,కాజల్,సమంతలు కూడా టాప్ పోజిషన్ లో ఉన్నప్పుడే మొదటి సారి నా సంగీతంలో ఐటెం సాంగ్స్ లో చిత్రీకరించారని చెప్పుకొచ్చాడు. అధికారకంగా చెప్పిన విషయం.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316