
నిధులు కేటాయించండి…
మహానగరాలైన ఢిల్లీ, దేశంలో చెన్నై, బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్లో మెట్రో కనెక్టవిటీ తక్కువగా ఉన్నందున మెట్రో ఫేజ్-II కింద ఆరు కారిడార్లను గుర్తించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఆరింటిలో తొలి అయిదు కారిడార్లకు సంబంధించి (76.4 కి.మీ.) డీపీఆర్లు పూర్తయ్యాయని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ కారిడార్ల నిర్మాణ రూ. 24,269 కోట్లు వ్యయమవుతుందన్నారు. డీపీఆర్లు ఆమోదించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగ స్వామ్యం (జేవీ) చేప కిందటి నిధులు కేటాయించాలని నిర్ణయించారు.
5,940 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316