
టర్కీ స్కీ రిసార్ట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జనవరి 21, తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రమాదం సంభవించింది. వాయువ్య ప్రాంతంలోని పర్వతాల మధ్య కొండపై దేశంలో నిర్మించిన స్కీ రిసార్ట్ కమ్ హోటల్ కర్తాల్కయాలో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 66 మంది మరణించగా చాలా మందికి గాయాలు అయ్యాయి.
5,934 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316