
AP ఫిషరీస్ శిక్షణ: ఏలూరు జిల్లా, బాదంపూడిలో ఉన్న దేశీయ జల మత్స్య సంవర్ధన శిక్షణలో చేపల పెంపకంపై శిక్షణా తరగతులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 5వ తరగతి విద్యార్హతతో ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు. 135వ బ్యాచ్లో శిక్షణ అభ్యర్ధులు 19, ఫిబ్రవరి 2025 తేదీలలో వారి దరఖాస్తులను మత్స్యశాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి, ఉంగుటూరు మండలం, ఏలూరు జిల్లాకు పంపాల్సి ఉంటుంది.
5,935 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316